ప్రతి మనిషి ఆరోగ్యంగా ఆనందంగా శత సంవత్సరాలు అంటే వంద సంవత్సరాలు జీవించాలి అనేది ప్రతి మానవుడి కోరిక. అయితే ఈ కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఎక్కువ అయ్యాయి. పుట్టుకతో మొదలైన సమస్యలు మరణం వరకు ఏదో ఒక రూపంలో మనషులను భాదిస్తూనే ఉన్నాయి. అయితే మొదట మనిషి పుట్టగానే ఆహరంలో కోసం కష్ట పాడుతారు.తరువాత జీవితంలో ఉన్నతంగా ఎదగడం కోసం కష్ట పడుతాడు.
ఆ తరువాత పెళ్లి ఆ తరువాత పిల్లలు ఆ తరువాత తిరిగి మొదటికే వస్తాడు. కానీ ఈ మధ్య కాలం లో ఆహరం సంపాదన, ఉన్నతంగా ఎదగడం కోసం ఈ పని అయినా చేస్తున్నారు. కానీ ఇప్పుడు సంపాదన అనే ఉచ్చులో పడి సంపాదన కోసం సమయం వృధా చేసిన అందరిని వేదించే సమస్య మూడు పదుల వయసు దాటిన తరువాత పెళ్లి చేస్కొని పిల్లలు కలగపోవడం, సంసార జీవితంలో సంతృప్తి లేకపోవడం వంటి సమస్య లతో భాదపడుతున్నారు.
ఈ సృష్టి ఉన్నంత కాలం జీవుల మనుగడకు ఆ భగవంతుడు ఇచ్చిన ఒక వరం మైదునం. ఈ మాట చాలా మందికి తెలీదు మీ భాషలో చెప్పాలి అంటే శృం***గారం. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. చరిత్రలో గొప్ప వాళ్ళ నియమం ప్రకారం మైదునం చేయడానికి ఒక టైమ్ ని నిర్దేశించారు అని చెప్పవచ్చు.
అయితే ఆ పని మూడు రోజులకు ఒక సారి చేయాలి. ఈ కార్యక్రమం జరగాలి అంటే ఒకప్పుడు పెళ్లి అనే గొప్ప కార్యక్రమం ద్వారా మొదలు పెట్టె వారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది వీటి నియమాలు తేలిక చాలా సతమతం అవుతున్నారు. అయితే ఒక్క మాటలో చెప్పాలి ఈ మాటలు మీరు ఈ కింది వీడియో చూడండి.
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3E2M0iJ
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3E2M0iJ