75 శాతం మంది ప్రజలు ఈ మిస్టేక్ చేస్తుంటారు.

75 శాతం మంది ప్రజలు ఈ మిస్టేక్ చేస్తుంటారు.

ఉదయం లేవగానే రాగి చెంబులోని నీళ్లను కడుపునిండా తాగమని మన పెద్దవాళ్లు చెప్తున్నారు. చాలామంది లేవగానే లీటర్ నీటిని తాగే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ రెండోసారి నీళ్లు ఎక్కువగా తాగడం లేదు. ఉదయం పూట లేవగానే నీరు తాగేవారికి 25% జబ్బులు తక్కువగా వస్తాయి.

తక్కువ ధర లో ఆర్గానిక్ మల్టీగ్రైన్ పిండి కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3J0UOc7

ఉదయం లేవగానే నోరు పుకిలించి రాగి పాత్రలో నీళ్ళని కడుపు నిండా తాగండి. చలి కాలం అయితే గోరు వెచ్చని నీరు తీసుకోండి. వేసవకాలములో చల్ల నీరు తీసుకోండి. ఒకేసారి లీటర్ నీటిని కాకుండా కొన్ని కొన్ని గా తాగండి. ఇవి రాగి చెంబు లో రాత్రి పోసి ఉదయం తాగడం వల్ల బాడీ కి కావలసిన కాపర్, అందుతుంది.

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

యాంటీ ఆక్సిడెంట్ లు లభిస్తాయి. రాగి చెంబు వల్ల నీటిలో ఉన్న క్రిములు నశిస్తాయి. వాటర్ ఎక్కువగా తాగడం వల్ల బాడీ లోని వ్యర్థాలు యూరిన్ ద్వారా బయటకు వెళ్తాయి. ఉదయం పూట రెండు సార్లు నీటిని తాగడం వల్ల బాడీ లోని రక్తం శుద్ధి అవుతుంది. మలశుద్ది జరుగుతుంది. అందుకే ఉదయం లేవగానే రెండు సార్లు నీటిని తాగడం మంచిది.

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *