ఈ మధ్య రక్త హీనత అనే మాటను ఎక్కువగా వింటున్నాం. రక్త హీనత అనేది చాలా మందికి వస్తుంది. మగ వారికి 25 మిల్లి గ్రాములు,ఆడవారికి 30మిల్లీ గ్రాముల ఐరన్ రోజుకి అవసరం. రక్త హీనత అనేది ఆడవారికి ఎక్కువగానూ ఉంటుంది.
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
ఇది తగ్గించాలంటే మనం రోజూ తీసుకునే ఆహారంలో చింతపండు కు బదులుగా మామిడి పొడి నీ వాడటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే 100గ్రాముల మామిడి పొడి లో 40గ్రాముల ఐరన్ ఉంటుంది. చింత పండు వాడటం వల్ల ఎక్కువగా ఉప్పు, కారంవాడాల్సి ఉంటుంది.
ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. దీనికి బదులుగా మామిడి పొడి నీ వాడటం వల్ల ఎక్కువగా ఐరన్ లభిస్తుంది.ఐరన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి రక్తం ఎక్కువగా తయారవుతుంది. మామిడి పొడి నీ అన్ని రకాల కూరగాయలు , పచ్చళ్ళు, ఆకుకూరల్లో వేసి వండటం అలవాటు చేసుకోండి.
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD