100 సంవత్సరాలు వచ్చిన కర్ర సహాయం లేకుండా నడుస్తారు. మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి.

100 సంవత్సరాలు వచ్చిన కర్ర సహాయం లేకుండా నడుస్తారు. మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి.

కంటి చూపు , నడుము నొప్పి , నిద్రలేమి సమస్య ఈ రెమెడి చాలా చక్కటి పరిష్కారం ,100 సంవత్సరాలు వచ్చినా ఎవ్వరి సహాయం లేకుండా నడిచేలా చేసే అద్భుతమైన హోమ్ రెమెడీ.

కావాల్సిన పదార్ధాలు :

200గ్రా బాదం,

200గ్రా జిడి పప్పు ,

గుమ్మడి గింజలు 100 gm

పిస్తా పప్పు, 200 గ్రా

పుచ్చ గింజలు, 100 గ్రా

వాల్‌నట్, 200 గ్రా

నువ్వులు 100 గ్రాములు

100 గ్రాములు వేరుశనగ పప్పు,

తయారీ విధానం : ముందుగ స్టావ్ పై గిన్నె పెట్టి, ఒక్కొక్కటి గా దొరగా వేయించుకోవాలి.

1.అలా వెంచిన మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి.

2.రోజు ఉదయం కానీ రాత్రి పడుకునే ముందు కానీ గా గ్లాసు పాలలో బాగా కలిపి తాగాలి .

3.ప్రతి రోజు ఈ మిశ్రమం పాలలో తీసుకోవడం వలన కాంతి చూపు మెరుగు పడడం తో పాటు నరాల బలహీనత తగ్గుతుంది.

4.100 సంవత్సరములు వచ్చినా మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. కంటి చూపు పెరుగుతుంది. నరాల బలహీనత తగ్గుతుంది. నిద్ర బాగా పడుతుంది.

5.చాలా బాగా ఉపయోగపడే చక్కటి ఆరోగ్యకరమైన హోమ్ రెమెడీ.

మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *