కొన్ని సంవత్సరాలు గా ఆగిపోయిన నెలసరి కూడా వెంటనే వస్తుంది. ప్రతి ఒక్కరికీ చేరేలా షేర్ చేయండి.

కొన్ని సంవత్సరాలు గా ఆగిపోయిన నెలసరి కూడా వెంటనే వస్తుంది. ప్రతి ఒక్కరికీ చేరేలా షేర్ చేయండి.

ప్రస్తుతం ఆడవాళ్ళకు ఎక్కువగా ఉన్న సమస్య నెలసరి అంటే పీరియడ్స్. ఇవి సమయానికి సరిగ్గా జరగవు నెలల తరబడిఆగిపోతుంటాయి. అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ కనుక చేసుకొని తాగితే తప్పక మంచి ఫలితం అనేది వస్తుంది.


ముందుగా శొంఠి పొడి అనగా అల్లం బాగా ఎండపెట్టి దానిని పొడిగా చేసుకున్న దానిని శొంఠి అని అంటారు.
ఆ పోడిని తీసుకోండి దీనితో పాటు జిలకర్ర ,వాములు తీసుకోండి.

తయారుచేసుకునే విధానం; ముందుగా స్టౌ మీద ఒక పాత్ర ఉంచి అందులో ఒక చెంచా నెయ్యి వేసుకోండి. తరువాత జిలకర్ర ఒక చెంచా వాము కూడ ఒక చెంచా వేసుకోండి కొంచం వేగాక సొంటి పొడి కూడ ఒక అర చెంచా వేసుకోండి తరువాత ఒక చెంచా పసుపు వేసుకొని కలుపుకోండి.

ఆ తరువాత ఒక గ్లాస్ నిండా నీళ్ళు తీసుకొని అందులో వేయండి బాగా మరిగించండి. బాగా మరిగిన తరువత తీసి పక్కనపెట్టండి కొంచం గోరువెచ్చగా అయిన తరువాత దానిని వడపోసుకోండి. అలా వడపోసుకొని ఒక గ్లాస్ లో తీసుకొని గోరువెచ్చగా తాగండి అలా తాగితే మంచిది.

ఈ జ్యూస్ ని ప్రతి రోజు తాగకూడదు ఒక సారి మాత్రమే తాగాలి. ఈ జ్యూస్ రాత్రి పడుకునే ముందు తాగి పడుకోండి, ఒక వేళ రాత్రి పిరియడ్స్ అవ్వకపోతే మళ్ళీ ఉదయం తాగండి. ఒకే సారి కాకుండా కొంచెం కొంచెం సిప్ చేస్తూ తాగండి. ఇలా చేస్తే ,మీకు రెగ్యులర్ గా పీరియడ్స్ అనేవి జరుగుతాయి.

(Disclaimer: The information and information provided in this article are based on general information. Fbhealthy does not confirm these. Please contact the relevant expert before implementing them.)

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *