ప్రస్తుతం ఆడవాళ్ళకు ఎక్కువగా ఉన్న సమస్య నెలసరి అంటే పీరియడ్స్. ఇవి సమయానికి సరిగ్గా జరగవు నెలల తరబడిఆగిపోతుంటాయి. అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ కనుక చేసుకొని తాగితే తప్పక మంచి ఫలితం అనేది వస్తుంది. ముందుగా శొంఠి పొడి అనగా అల్లం బాగా ఎండపెట్టి దానిని పొడిగా చేసుకున్న దానిని శొంఠి అని అంటారు.ఆ పోడిని తీసుకోండి దీనితో పాటు జిలకర్ర ,వాములు తీసుకోండి. తయారుచేసుకునే విధానం;