ఒళ్ళునొప్పులు ఎక్కువగా రావడానికి కారణం. పని ఎక్కువ చేయడం వల్ల కండరాలు అరిసిపోయి ఒల్లునొప్పులు వస్తాయి. నీళ్ళు ఎక్కువగా తాగకపోవడం వల్ల శరీరానికి సరిపడా వాటర్ అందక నొప్పులు వస్తాయి. రక్తహీనత వల్ల ఆక్సిజన్ సరిగా ఉండగా ఒళ్లునోప్పులు వస్తాయి. విటమిన్ డిలోపం వల్ల ఎముకలకు క్యాల్షియం సరిగా లేక ఒళ్ళు నొప్పులు వస్తాయి.
ఒకే చోట కూర్చొని పనిచేయడం వల్ల మెడ నొప్పి ,నడుము నొప్పి, వస్తుంది. స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఒళ్లునొప్పుల వస్తాయి. ఉప్పు ఎక్కువగా వాడడం వల్ల కండరాలు స్టిఫ్ గా అయ్యి నొప్పులు వస్తాయి. ఉప్పు వాడకన్ని చాలా వరకు తగ్గించాలి. కెఫెన్ ఉన్న పదార్థాలని ఫాస్ట్ ఫుడ్లను దూరంగా ఉంచాలి.నిద్ర పట్టకపోవడం వల్ల మజిల్స్ రిలాక్స్ కాలేక ఒళ్లునొప్పులూ వస్తాయి.
మంచి రాగులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/40zVRW0
ఈ నొప్పులుతగ్గాలంటే పెయిన్ కిల్లర్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి ఎక్కువగా వాడకూడదు. కొంచెం అవునూనె తీసుకొని దానిలో ముద్ద కర్పూరం వేసి వేడి చేసి నొప్పులు ఉన్న దగ్గర మర్దన చేసి వేడినీటి కాపడం పెట్టడం వల్ల తగ్గుతాయి. నొప్పులు ఉన్న దగ్గర వేడినీటి ఆవిరి పెట్టడం వల్ల తగ్గుతాయి. వేడి నేటితో స్నానం చేయడం వల్ల నొప్పులు తగ్గుతాయి.
మంచి కర్పూరం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/41dLebI