ఈ రోజుల్లో దగ్గు వస్తే పది పదిహేను రోజుల వరకు పోవట్లేదు. పదిమందిలో ఉన్నప్పుడు దగ్గుతుంటే మనకేమో గాని పక్కన ఉన్న వారికి చాలా చిరాకుగా ఉంటుంది. దగ్గు రావడానికి ఒకటి రోజు రెండు రోజుల ముందు నుండి మనకు కొన్ని సంకేతాలు తెలుస్తాయి. అది అది గొంతు నొప్పిగా ఉండటం, గొంతు గరగరాని ఉండటం, తినేటప్పుడు గొంతుకు అడ్డంగా ఉన్నట్లు అనిపిస్తుంది.
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
ఇలా అనిపించినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి.గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గాలంటే మనం ఆహారానికి బదులు వేడి నీటిని కాచి చల్లార్చిగోరువెచ్చని నీటిని తాగాలి. అలాగే గోరువెచ్చటి నీటిలో రెండు మూడు స్పూన్ ల తేనె కలుపుకొని తాగాలి. తేనెతోపాటు గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం కూడా కలుపుకొని తాగాలి.
మన శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జబ్బు చేసినప్పుడు ముందుగా మనం చేయాల్సిన పని ఏమిటంటే ఆహారం తినకూడదు. ఈ ఆహారం తినడం వల్ల మనం శరీరానికి ఆహారం అందించినట్లు కాదు రోగానికి అందించినట్లు. ఒకటి రెండు రోజుల వరకు కడుపుని ఖాళీగా ఉంచాలి. గోరువెచ్చటి నీటిని తాగాలి. తేనే నిమ్మరసం కలుపుకొని తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో గొంతు లో ఇన్ఫెకషన్లు తగ్గి దగ్గు త్వరగా నయం అవుతుంది.
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD