Energy booster: ప్రకృతి మనకి ఇచ్చిన ఆహార పదార్థాలలో మొదటి స్థానంలో ఉన్నది విత్తనాలు మరియు పండ్లు. వీటి తర్వాతనే ఏ ఆహార పదార్ధమైన ఈ రెండు తింటే చాలు శరీరానికి అవసర పడేవన్నీ వస్తాయి. ఉదయం పూట పది గంటల వరకు వట్టి నీళ్ల మీదే ఉండాలి. 10:30 11:30 మధ్యలో ఒక మ్యాంగో జ్యూస్ తాగాలి.
ఆ తర్వాత లంచ్ కి విత్తనాలు తీసుకోవాలి . పచ్చిపల్లీలు, పచ్చికొబ్బరి లేదా డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా మెకాడమి, హజిల్ నట్స్, ఖర్జూర, బ్లాక్ బెర్రీస్, ఇవి చాలా బలాన్ని మరియు శక్తిని ఆరోగ్యాన్ని ఇస్తాయి. మధ్య మధ్యలో సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి.
అలాగే సాయంత్రం ఏదైనా ఒక ఫ్రూట్ జ్యూస్ తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు అయితే ఇంకా మంచిది. ఈ రెండు మీరు ఫాలో అయితే మీకు ఏ ఆరోగ్య సమస్య రాదు చాలా ఆరోగ్యంగా అవుతారు.